మాల మహానాడు నాయకుల ముందస్తు అరెస్ట్..!


బోధన్, మన సమాచార్ (04 ఫిబ్రవరి):

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సి వర్గీకరణఫై మంత్రి వర్గ సమావేశం లో ఎస్సి వర్గీకరణ ఫై ఆమోదాన్ని నిరసిస్తూ మాల మహానాడు నాయకులు అడ్డుకుంటారనే అనుమానం తో నాయకులను మంగళవారం బోధన్ పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. అరెస్ట్ అయినా వారిలో మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి నీరడి ఈశ్వర్, జిల్లా అధ్యక్షులు ఆనంపల్లి ఎల్లయ్య, మాలమహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి నీరడి రవి, బోధన్ డివిజన్ ప్రధాన కార్యదర్శి దేవేందర్, బోధన్ డివిజన్ ఉపాధ్యాక్షలు కారం స్వామి, డివిజన్ నాయకులు యాదగిరి, సుభాష్, డిస్కో సాయిలు తదితరులు ఉన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది